లోక్సభ ఎన్నికల్లో టిఆర్యస్..వైసిపి గెలుపు పై విజయశాంతి కీలక కామెంట్లు చేసారు. తక్కువ సీట్లున్న కేసీఆర్ 16 సీట్లు గెలిచి చక్రం తిప్పితే.. 22 సీట్లు గెలుస్తానంటున్న జగన్ చూస్తూ ఉరుకుంటారా అని విజయ శాంతి ప్రశ్నించారు. 16 సీట్లకే కేసీఆర్ ఇన్ని మాటలు చెబితే..ఎక్కువ సీట్లు వచ్చిన మిగిలిన ప్రాంతీయ పార్టీల నేతలు ఏం చేయాలని విజయశాంతి ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uCakEh
Tuesday, April 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment