అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లతో షాపులన్నీ రద్దీగా మారుతున్నాయి . జ్యూవెలరీ షాపులు ఆఫర్లతో ముఖ్యంగా మహిళాలోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం అనే ప్రచారం జోరుగా సాగటంతో అక్షయతృతీయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lt3a0m
అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం పాపం కొనటమే - చాగంటి .. ఆఫర్లతో బంగారం కొనుగోలుపై మహిళల క్రేజ్
Related Posts:
‘Insult to nation’:రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నియామకంపై కాంగ్రెస్ ఫైర్రక్షణశాఖ పార్లమెంటరీ కమిటీలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను నియమించడంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఒంటికాలిపై లేచింది. వివాదాస్పద నేతకు రక్షణశాఖ కమిటీలో చోటు ఇవ్… Read More
వైసీపీతో సహా అన్నిపార్టీలు పొత్తు కోసం: ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : సుజనా చౌదరి..!ఏపీలో అధికార వైపీపీలో అధికార వైసీపీ సహా ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధం… Read More
హెవీ ట్రాఫిక్తో అందరికీ బీపీలు, అదే ట్రాఫిక్తో ప్రాణాలతో బయటపడిన సచిన్, హమ్మయ్యా!న్యూఢిల్లీ: ట్రాపిక్ ఇబ్బందులతో ప్రతిరోజు చాల మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ చిక్కులతో చాల మందికి బీపీ పెరిగిపో… Read More
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూస్తారు..నాది గ్యారంటీ: తలైవా సంచలనంచెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండీ, లేనట్టుగా, ఉన్నారో, లేదో … Read More
అన్న అధ్యక్షుడు, తమ్ముడు ప్రధానమంత్రి.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి...ఔను.. అన్న అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే.. తమ్ముడు ప్రధానమంత్రి అయ్యారు. కీలకమైన రెండు పదవులను అన్నదమ్ములు చేపట్టడం ఆ దేశంలో తొలిసారి. వారేవర… Read More
0 comments:
Post a Comment