అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లతో షాపులన్నీ రద్దీగా మారుతున్నాయి . జ్యూవెలరీ షాపులు ఆఫర్లతో ముఖ్యంగా మహిళాలోకాన్ని ఆకట్టుకుంటున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం అనే ప్రచారం జోరుగా సాగటంతో అక్షయతృతీయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lt3a0m
అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం పాపం కొనటమే - చాగంటి .. ఆఫర్లతో బంగారం కొనుగోలుపై మహిళల క్రేజ్
Related Posts:
ట్రంప్ తిక్క సలహా - గూగుల్ లో వాటి కోసం తెగ వెతికేస్తున్న అమెరికన్లు..ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అమెరికన్ల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ కరోనాను లైట్ తీసుకోవడంతో మొదలైన ఉత్ప… Read More
సందు చూసి చిందేస్తామంటే కుదరదు.. మటన్ అధిక ధరలకు అమ్మితే కఠిన శిక్షలే.. జీహెచ్ఎంసీ హెచ్చరిక..హైదరాబాద్ : లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర సరుకులు, ప్రజా సౌకర్యాలు, సౌలభ్యత, కల్తీ, బ్లాక్ మార్కెట్ తదితర అంశాలపై నగర పాలక సంస్థ దృష్టి కేంద్రీ… Read More
సౌదీలో భారీ సంస్కరణలు: ఇకపై కొరడా శిక్ష ఉండబోదు..తప్పు చేస్తే ఏం చేస్తారో తెలుసా..?సౌదీ అరేబియాలో కొత్త సంస్కరణలు ఊపిరిపోసుకుంటున్నాయి. మారిన రాజుతో పాటుగా ఆ దేశం తీసుకొస్తున్న సంస్కరణలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా వ్యాధి వ… Read More
ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచేనా?: యూజీసీ కమిటీలు కీలక సూచనలివేన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అంతేగాక, విద్యార్థులకు నిర్వహించాల్సిన … Read More
విజయవాడలో నో నాన్ వెజ్ .. అమ్మితే కఠిన చర్యలేకరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే 1016 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అంతటా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది… Read More
0 comments:
Post a Comment