కర్నూలు/హైదదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఏపి రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రత్యర్థుల పైన వ్యూహాత్మంగా అడుగులు వేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు నేతలు. అభ్యర్ధులు కూడా తమ తమ గెలుపుకోసం మండే ఎండను కూడా లెక్క చేయడం లేదు. ఇక ప్రతికూల సరిస్థితులు ఉన్న సొంత పార్టీ నేతలను కూడా అభ్యర్థులు విడిచిపెట్టడం లేదు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uGRdbX
Tuesday, April 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment