అమరావతి: రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు రూపంలో వ్యవహారంలో కేంద్రం పేచీ పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేశామని ప్రకటించింది. మరో 2000 కోట్ల రూపాయలను ఇచ్చేస్తే.. తమ బాధ్యత తీరుపోతుందని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటిదాకా చేసిన ఖర్చులన్నింటికీ లెక్కలు చెబితే.. మిగిలిన ఆ 2000 కోట్ల రూపాయలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EGzqr3
పోలవరంపై పేచీ! వైఎస్ జగన్కు తొలి సవాల్! రూ.2000 కోట్లతో చేతులు దులుపుకొంటున్న కేంద్రం
Related Posts:
పగలు రెక్కీ.. రాత్రి చోరీ.. ఇద్దరే ఇద్దరు.. ఎన్ని దొంగతనాలు చేశారంటే..!హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. టెక్నాలజీ వాడేస్తూ నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేసేలా శ్రమిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని నేరాల్లో నిందితులు… Read More
మనసున్న మారాజు: సంపాదించాడు.. తిరిగి విరాళంగా ఇచ్చాడు,ఇంతకీ ఎంతిచ్చాడంటే..?న్యూఢిల్లీ: ఉద్యోగంలో ఉండగా దేశానికి సేవ చేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్సులో సాధారణ సిపాయిగా సేవలందించాడు. సర్వీసులో ఉన్నంత వరకు దేశం కోసం సేవలందించాడు. సర… Read More
అన్నదాతను విస్మరించిన కేసీఆర్ సర్కార్.. దత్తన్న ఫైర్హైదరాబాద్ : తెలంగాణ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. వీరికి ప్రజా సంక్షేమం పట్టదని మండిపడ్డారు. రైతుల పేరు చ… Read More
కేసీఆర్పై విరుచుకుపడ్డ అఖిలపక్షం.. బ్రేక్ వేయాలంటూ గవర్నర్కు ఫిర్యాదుహైదరాబాద్ : సీఎం కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అపొజిషన్ లీడర్లు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నార… Read More
వరద తెచ్చిన తంటా.. నదిని తలపిస్తోన్న కజిరంగ పార్కు... కొట్టుకుపోతున్న జింక, వైరలైన వీడియోగౌహతి : చినుకు పడితే చాలు .. మానవాళికే కాస్త ఇబ్బంది, ఇక భారీ వర్షాలు.. వరదలైతే చెప్పక్కర్లేదు. కుంభవృష్టికి విజ్ఞులైన మనుషులే అపసోపాలు పడతారు. ఇక మూగ… Read More
0 comments:
Post a Comment