ప్రజాస్వామ్యంలో చాల మంది రాజకీయ నాయకులు వస్తు ఉంటారు. పదవి కాలం అయి పోయాక తిరిగి ప్రజల్లో కనపడకుండా వెళతారు. కాని కొంతమంది మాత్రం కొన్ని రోజులు అధికారంలో ఉన్నా ...రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా ప్రజల సోమ్మును దుర్వినియోగం చేయకుండా ఇతర నాయకులకు,ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. దీంతో ప్రజల సోమ్మును అనవసర కార్యకలాపాలకు ఉపయోగపడకుండా పలు నిర్ణయాలు తీసుకుంటారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XiEHwg
పూల బొకేలు వద్దు... నోటు పుస్తకాలు ముద్దు... కిషన్ రెడ్డి ప్రకటనకు అనుహ్య స్పందన
Related Posts:
ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు... మరో ముగ్గురి మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో… Read More
రైతుల కోసం నేను సైతం అంటున్నసూర్యాపేట బాలుడు .. స్క్రాప్ తో మల్టీ పర్పస్ వ్యవసాయ పనిముట్లురైతు రాజ్యం రామరాజ్యం అంటారు. అలాంటి రైతుకు సహాయం చేయాలనే ఆలోచన ఏ ఒక్కరికీ కలగదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టి… Read More
పోలవరం చక చకా- ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం- శాంతించిన గోదారిపోలవరం ప్రాజెక్టులో ఇవాళ మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. జల వనరులశాఖ అధికారులు భార… Read More
Interesting:కరోనా మరణాల నుంచి ట్వీట్ల వరకు: ట్రంప్ హయాంలో గణాంకాలువాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో వైట్హౌజ్ను వీడనున్నారు. ఈ క్రమంలోనే తన హయాంలో అమెరికా ఏం సాధించింది... ట్రంప్ పాత… Read More
Wife Plan: కసిగా రగిలిపోయిన కాంచనా, భర్తకు టైమ్ లేదు, ప్రియుడి ఎంట్రీతో మాస్టర్ ప్లాన్, కొడితే !చెన్నై/ కాల్పాడి: తాను ఎంజాయ్ చేయ్యాల్సిన బెడ్ రూమ్ లో తన భార్యతో ఆమె ప్రియుడు రొమాన్స్ చేస్తున్న విషయం కళ్లారా చూసిన భర్త సహించలేకపోయాడు. భార్యకు గట్… Read More
0 comments:
Post a Comment