హైదరాబాద్ : సీఎం కేసీఆర్ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అపొజిషన్ లీడర్లు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ మేరకు కొందరు నేతలు కలిసి గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. సర్వాంతర్యామిగా ఫీలవుతూ సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం కాదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2kfpy07
Tuesday, July 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment