గౌహతి : చినుకు పడితే చాలు .. మానవాళికే కాస్త ఇబ్బంది, ఇక భారీ వర్షాలు.. వరదలైతే చెప్పక్కర్లేదు. కుంభవృష్టికి విజ్ఞులైన మనుషులే అపసోపాలు పడతారు. ఇక మూగజీవాల పరిస్థితి ఏంటీ ? తమ బాధను ఎవరితో చెప్పుకుంటాయి. వాటి రోదన అరణ్యరోదనేనా ? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసోంలో ఇటీవల భారీ వర్షబీభత్సం అతలాకుతలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jJiQPO
Tuesday, July 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment