తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతోందా ? . బుధవారం రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్లీ అడుగుపెట్టబోతున్నారా ? జగన్ రమణ దీక్షితుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారా ? అంటే అవును అనే సంకేతాలు వస్తున్నాయి. 94 శాతం ఏపీ ఎమ్మెల్యేలు కరోడ్పతులే .. ఆస్తుల్లో బాబు ఫస్ట్, జగన్ సెకండ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XiEOIc
టీటీడీలోకి రమణ దీక్షితులు రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా ? జగన్ ఏం చెయ్యబోతున్నారు ?
Related Posts:
కరోనా క్లిష్ట సమయంలో కాంగ్రెస్ బాసట.!బొల్లారం ఆస్పత్రిని కోవిడ్ హాస్పటల్ గా మార్చిన రేవంత్ రెడ్డి.!హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అబయ హస్తం అందిస్తోంది. రాష్టం నలుమూలల నుండి కాంగ్రె… Read More
రానే వచ్చేసింది రోహిణి : రెండు వారాల పాటు సూర్య ప్రతాపం-రోళ్లు పగిలే ఎండలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారుముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యారు. ఆయన కనిపి… Read More
విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యంవిశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది … Read More
రఘురామ మరో ట్విస్ట్- అప్పుడే డిశ్చార్జ్ వద్దు-ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు-కమాండర్కు లేఖవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ బెయిల్ కోసం తీవ్రప్రయత్నాలు చేసి చివరకు సుప్రీంకోర్టులో దాన్ని సాధి… Read More
0 comments:
Post a Comment