తిరుపతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీగోవిందరాజుల స్వామి వారి కిరీటాలు చోరీకి గురైన ఉదంతం కొలిక్కి వచ్చింది. పోలీసులు కిరీటాల దొంగను అరెస్టు చేయగలిగారు గానీ.. ఆ కిరీటాలను స్వాధీనం చేసుకోలేకపోయారు. కారణం- కిరీటాలను కొట్టేసిన కొద్దిరోజుల తరువాత.. ఆ దొంగ వాటిని కరిగించేశాడు. బంగారు కడ్డీలుగా మార్చాడు. ఆ కిరీటాల రూపురేఖలు కాదు కదా.. కనీసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PsicS4
టీటీడీ నిర్లక్ష్యం: ఆ కిరీటాలను ఇక చూడలేం: వాటినేం చేశాడో విని నిర్ఘాంతపోయిన అధికారులు
Related Posts:
తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోంది... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలుపెగాసస్ స్పై వేర్తో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై నిఘా పెట్టారన్న కథనాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఎన్నికల వ్య… Read More
DiasporaDiplomacy : ప్రముఖ ఇండియన్ అమెరికన్లతో చెన్నై యూఎస్ కాన్సులేట్ కొత్త కార్యక్రమం...చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఈ నెల 28వ తేదీ నుంచి #DiasporaDiplomacy సిరీస్ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆయా రంగాల్లో ప్రముఖులైన ఇండియన్ అమె… Read More
అమెరికాలో తగ్గిన సగటు ఆయుర్ధాయం... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఇదే తొలిసారి...అమెరికాలో సగటు మనిషి ఆయుర్దాయం 2020లో ఏడాదిన్నర మేర తగ్గినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. కరోనా వైరసే దీనికి… Read More
పోడు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల... ఈ నెల 22న ములుగు జిల్లాలో...వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 22న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.గిరిజనుల పోడు సమస్య పరిష్కారానికి జిల్లా నుంచి పోడు యాత్రకు ఆమె శ్ర… Read More
Jammu Kashmir : పోలీస్ కానిస్టేబుల్ భార్య,కూతురిపై ఉగ్రవాదుల కాల్పులు...జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న కొకాగండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం(జులై 20) సాయంత్రం ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ ఉగ… Read More
0 comments:
Post a Comment