జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడా..జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఎనిమదేళ్ల నుండి జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టారంటూ చేస్తున్న ప్రచారం రాజకీయ ప్రచారం చేసినట్లుగా ఉందని..తమకు విచారణ సమయంలో అందిన ఆధారాలు 1500 కోట్ల మేర అభియోగాలు నమోదయ్యాయని స్పష్టం చేసారు. దీని ద్వారా ఇప్పటి వరకు టిడిపి..పవన్ చేసిన ప్రచారాన్ని జెడి లక్ష్మీనారాయణ ఖండించినట్లుగా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBpXEV
టిడిపి..వవన్కు జేడీ షాక్: జగన్ కేసుల పై కీలక వ్యాఖ్యలు : లక్ష కోట్లు రాజకీయ ఆరోపణలే..!
Related Posts:
కరోనా భయాలు - ఏపీలో నిత్యావసరాల షాపింగ్ మరింత కఠినం .. గళ్లు, క్యూ లైన్లలోనే కొనుగోళ్లకు అనుమతి..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లాక్ డౌన్ విరామ సమయంలో ఉదయం షాపింగ్ కోసం ప్రజలు … Read More
సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్లో కమల్నాథ్.. ఎంపీలో టెన్షన్వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్… Read More
గురుద్వారాలో కాల్పుల మోత, చిన్నారులు సహా 25 మంది మృతి, 150 మంది వరకు...ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్లో గల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. బుధవారం ప్రార్థనలు చేస్తుండగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల … Read More
జనతా కర్ఫ్యూతో జనాలకు సినిమా.. ఆన్ లైన్ డెలివరీల అడ్డగింతతో రోడ్లపైకి రాలేక సతమతం..నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించడంతో జనం రోడ్లపైకి రాలేని పరిస్ధితి. నిత్యావసరాల కోసం ఉదయం మూ… Read More
hantavirus: ఎలుకల ద్వారా వ్యాప్తి.. కరోనా కన్నా డేంజరస్ హంటా.. మరణశయ్యపై 32 మంది..కష్టాలన్నీ కూడబలుక్కుని ఒకేసారి మీదపడతాయన్నట్లు.. మానవాళి మనుగడకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనా వైరస్ మం… Read More
0 comments:
Post a Comment