చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఈ నెల 28వ తేదీ నుంచి #DiasporaDiplomacy సిరీస్ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆయా రంగాల్లో ప్రముఖులైన ఇండియన్ అమెరికన్లతో కన్వర్సేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. తద్వారా వృత్తిపరమైన జర్నీ,అమెరికా-ఇండియా సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర తదితర అంశాలను చర్చకు పెట్టనుంది. అలాగే అమెరికా విద్య,వైద్య,వ్యాపార,ఆవిష్కరణ,అకడమిక్ రంగాల్లో ఇండో అమెరికన్ల పాత్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iCr3j4
DiasporaDiplomacy : ప్రముఖ ఇండియన్ అమెరికన్లతో చెన్నై యూఎస్ కాన్సులేట్ కొత్త కార్యక్రమం...
Related Posts:
ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం -21న అధికారిక ప్రకటనఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైసీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానిక… Read More
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలుహైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.… Read More
మాజీమంత్రి దేవినేని ఉమా రిలీజ్.. పీఎస్ వద్ద ఉద్రికత..ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఉమ విడుదలతో అక్కడున్న టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్… Read More
ఐపీఎస్ ఏబీవీకి జగన్ సర్కారు మరో షాక్ -సస్పెన్షన్ మరో 6నెలలు పొడగింపు -జగన్ ఢిల్లీలో ఉండగానేచంద్రబాబు హయాంలో ఏపీ పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్ గా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుకు జగన్ సర్కారు మరో షాకిచ్చింది. దేశభద్రతక… Read More
విచ్చలవిడి దోపిడీ: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి, వేలకోట్ల అవినీతి అంటూ వివేక్హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదన్న… Read More
0 comments:
Post a Comment