జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉన్న కొకాగండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం(జులై 20) సాయంత్రం ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు... ఆ అధికారి భార్య,కూతురిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాల్పుల్లో గాయపడ్డ ఆ ఇద్దరిని స్థానిక భద్రతా దళాలు సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. బాధితులను పోలీస్ కానిస్టేబుల్ సాజద్ అహ్మద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kDo10X
Jammu Kashmir : పోలీస్ కానిస్టేబుల్ భార్య,కూతురిపై ఉగ్రవాదుల కాల్పులు...
Related Posts:
ఢిల్లీ సరిహద్దులకు తాళం: సీఎం కీలక నిర్ణయం, వారంపాటు అంతేన్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారంపాటు ఢిల్… Read More
ఆరేళ్లుగా ప్రజలను మోసం చేయడం లేదని యాదాద్రి కొండమీద ప్రమాణం చేస్తరా?కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్బంగా గులాబీ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం చంద్రశేఖర్ రావు పరిపాలనపై మల్కాజ… Read More
నైరుతి రుతుపవనాల ఎంట్రీ: కేరళతోపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలుహైదరాబాద్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సరైన సమయంలోనే అంటే భారత వాతావరణ శాఖ చెప్పిన జూన్ 1నే కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం కేరళ తీరంలో రుతుపవనాల ప్రభావ… Read More
జీవితాంతం జగన్తోనే,స్నేహమంటే ఇదే.. 16నెలల జైలుజీవితమే నిదర్శనం.. విజయసాయి సంచలనం..''ఏపీ హైకోర్టు తీర్పులు ఈ మధ్య చర్చనీయాంశం అవుతున్నాయి. వాటి గురించి నేను మాట్లాడను. అయితే ఈ దేశంలో కోర్టుల్ని, చట్టాలను పూర్తిగా విశ్వసించే పార్టీ ఏద… Read More
మళ్లీ ఎన్నికల వేడి: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు ..ఆన్లైన్లో పార్లమెంట్ సమావేశాలు..?న్యూఢిల్లీ: గత మూడునెలలుగా కరోనావైరస్ కారణంగా లాక్డౌన్లోకి వెళ్లిపోయిన దేశం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక కార్యకలాపాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే క… Read More
0 comments:
Post a Comment