వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 22న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.గిరిజనుల పోడు సమస్య పరిష్కారానికి జిల్లా నుంచి పోడు యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ములుగు జిల్లాతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ పోడు భూములకు పట్టాలివ్వాలన్న డిమాండుతో షర్మిల పోడు యాత్ర చేపట్టనున్నారు. వైఎస్సార్టీపీ ములుగు జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BoZRNt
పోడు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల... ఈ నెల 22న ములుగు జిల్లాలో...
Related Posts:
Bihar Elections Exit Polls 2020: ఎన్డీఏకు మెజార్టీ సీట్లు.. దైనిక్ భాస్కర్..ఈటీజీ బీహర్ మాత్రంబీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో మహగడ్ బందన్ విజయం సాధిస్తోందని అంచనాలు వస్తోన్నాయి. అన్నీ పోల్స్ ఇదేవిధంగా లెక్కగట్టాయి. ఈటీజీ బీహర్ కూటమి 120 సీట్లు గెలుచు… Read More
Bihar Elections Exit Polls 2020:డెవలప్, నిరుద్యోగిత కీలకాంశాలు.. పనిచేయని మోడీ, నితీశ్ ప్రభబీహర్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే మూడుసార్లు వరసగా సీఎం పదవీ చేపట్టిన నితీశ్ కుమార్పై వ్యతిరేకత కనిపించింది. అయితే ఇండియా … Read More
IPL 2020: క్షమించండి..మీ ఆశలను వమ్ము చేశాం: ఏబీ డివిలియర్స్అబుదాబి: అద్భుత బ్యాటింగ్ లైనప్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అనూహ్యంగా ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగింది. సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవ… Read More
Today's Chanakya: నో హంగ్.. నో నితీష్: ఆర్జేడీ కూటమికే బిహార్: లాలూ కుమారుడికే పట్టంపాట్నా: బిహార్లో ఇక నితీష్ కుమార్ ప్రభుత్వానికి తెరపడబోతోందా? హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందంటూ మిగిలిన ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల కూడా తప్పనున్నాయా? టు… Read More
నితీష్పై మొహం మొత్తినట్టే..మోడీ మంత్రమూ పనిచేయనట్టే: బిహారీల్లో రాజకీయ చైతన్యం: 63 శాతంపాట్నా: బిహార్లో ఈ సారి ప్రభుత్వం మారడం ఖాయంగా కనిపిస్తోంది. తేజస్వి యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ కూటమి వైపే గాలి బలంగా వీచినట్టు స్పష్టమౌతోంద… Read More
0 comments:
Post a Comment