పెగాసస్ స్పై వేర్తో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై నిఘా పెట్టారన్న కథనాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్,ప్రముఖ జర్నలిస్టులు,కేంద్రమంత్రులు,సామాజిక కార్యకర్తల ఫోన్లను ఈ స్పైవేర్తో హ్యాక్ చేస్తున్నారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ స్పై వేర్ ఉదంతాన్ని నిరసిస్తూ ఈ నెల 22న దేశవ్యాప్తంగా రాజ్భవన్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TpTGrt
తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోంది... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు
Related Posts:
చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేసారు: కొంతమంది కలెక్టర్లు సహకరించారు : బిజెపి రివర్స్ ఎటాక్..!కొద్ది రోజులుగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మోదీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం పని చ… Read More
టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు విచారణ..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్..ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధం కొనసాగించాలా వద్దా అనే అ… Read More
నాకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడింది: కేంద్రమంత్రిచండీగఢ్: తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి విజయ్ సంప్ల. పంజాబ్లోని హోషియాపూర్ నియోజకవర్గం నుంచి సంప్ల టికెట్ … Read More
సీఎం రమ్మంటాడు. సీఎస్ వద్దంటాడు: ఏపీలో ఐఏఎస్ల పరిస్థితిపై మీ కామెంట్ ఏంటి?అమరావతి : ఏపీలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరు ఐఏఎస్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షలకు … Read More
అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదుఅరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారతంలో భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా న… Read More
0 comments:
Post a Comment