పెగాసస్ స్పై వేర్తో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై నిఘా పెట్టారన్న కథనాలు దేశంలో కలకలం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్,ప్రముఖ జర్నలిస్టులు,కేంద్రమంత్రులు,సామాజిక కార్యకర్తల ఫోన్లను ఈ స్పైవేర్తో హ్యాక్ చేస్తున్నారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఈ స్పై వేర్ ఉదంతాన్ని నిరసిస్తూ ఈ నెల 22న దేశవ్యాప్తంగా రాజ్భవన్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TpTGrt
తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోంది... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు
Related Posts:
త్వరలో తెలంగాణలో మహిళా మంత్రులు ?హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లభించనుంది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈసారైనా మహిళలక… Read More
బెంగళూరు ఎయిర్ షో పార్కింగ్ లో అగ్నిప్రమాదం .. పదుల సంఖ్యలో కాలిబూడిదైన కార్లు ( వీడియో)బెంగళూరు : బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ మహిళల స్కై డైవింగ్ జరుగుతోన్న చోట అగ్నిప్రమాదం జరిగింది. కారు పార్కింగ్ వద్ద మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వాహనాలు క… Read More
సీఎల్పీ కార్యాయంలో కేటీఆర్ .. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మద్దతు కోసం ..(వీడియో)హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర… Read More
షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లుఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవ… Read More
హనోయ్లో కిమ్ ట్రంప్ ముందస్తు భేటీ... రంగప్రవేశం చేసిన పోలీసులుహనోయ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు సమావేశమయ్యారు. ఈ సారి హనోయ్లో సమావేశమయ్యారు. కానీ పోలీసులు వీరిని… Read More
0 comments:
Post a Comment