Saturday, April 13, 2019

టీఆర్ఎస్‌లో ఎలా విలీనమవుతారు ? నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ : నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరి ... కాంగ్రెస్ శాసనమండలిలో విలీమవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వివరణ ఇవ్వాలని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డి నోటీసులు ఇచ్చింది. వీరితోపాటు శాసనమండలి చైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది. హైకోర్టులో పిటిషన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gm2KnO

Related Posts:

0 comments:

Post a Comment