సీఆర్డీఏలో భూముల కొనుగోలులో జరిగిన తప్పులను జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అందజేసిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదనలను రావు కమిటీ పరిగణలోకి తీసుకొని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. జనవరి మొదటివారంలో బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. జీఎన్ రావు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/352Qjqa
ఐదేళ్లలో 5 వేల కోట్లు, లక్షా 10 కోట్లకు ఎన్నేళ్లు కావాలి, అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి పేర్ని
Related Posts:
బ్యాంక్ స్కామ్ : కరీంనగర్ యూనియన్ బ్యాంకులో బయటపడ్డ భారీ కుంభకోణంకరీంనగర్ : ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాంకు స్కాములు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో భారీ స్కామ్ బయటప… Read More
జగన్మోహినిగా సమ్మోహితులను చేసిన స్వామి...... నేడు వైభవంగా తిరు కళ్యాణ వేడుక .. గవర్నర్ రాక జగన్మోయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వేద పారాయణాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వివిధ అలంకరణలలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మ… Read More
టీడీపీ తొలిజాబితా విడుదల.. 126 అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనఅమరావతి: సుదీర్ఘ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత 2019 అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిషన్… Read More
కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని వదిలేయండి, ఇక చాలు: పవన్ కళ్యాణ్హైదరాబాద్/రాజమండ్రి: 'వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి' అని పవన్… Read More
జగన్ కుటుంబంలో విషాదం : వైయస్ వివేకా కన్నుమూత : పులివెందులకు జగన్..!వైసిపి అధినేత జగన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన చిన్నాన్న..వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకా నంద రెడ్డి తెల్లవారు జామున గుండె పోటుతో మరణ… Read More
0 comments:
Post a Comment