సీఆర్డీఏలో భూముల కొనుగోలులో జరిగిన తప్పులను జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అందజేసిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదనలను రావు కమిటీ పరిగణలోకి తీసుకొని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. జనవరి మొదటివారంలో బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. జీఎన్ రావు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/352Qjqa
Friday, December 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment