హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సమరం ముగిసింది. ఫలితాలే తరువాయి. ఇక మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. రాష్ట్రంలో త్వరలో జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBO0D1
స్థానిక సమరానికి రె’ఢీ‘ : తేదీలను ఈసీకి ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం
Related Posts:
కత్తితో విచక్షణారహితంగా ప్రేమోన్మాది దాడి; యువతి మృతి .. చిత్తూరు జిల్లాలో దారుణందేశంలో మహిళల, బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా ప్రేమోన్మాదులు మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక చోట రెచ్చిపోతూనే ఉన్నారు. యువతులపై దాడులకు పాల్పడుత… Read More
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేతచిన్న కార్యక్రమాలు అయినా.. ప్రభుత్వ వేదికలపై ప్రోటోకాల్ కంపల్సరీ. పెద్దల ఫోటోలు, ప్రసంగం కూడా అలానే సాగుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో మరవడంతో రచ్చ ర… Read More
lover boy: వీడు పోటుగాడురా బుజ్జీ, 22 ఏళ్లకే 11 పెళ్లిళ్లు, ఫస్ట్ నైట్ పనిమనిషితో, బెడ్ రూమ్ లో భార్యకు సినిమాచెన్నై/బెంగళూరు/ హైదరాబాద్: అమాయకులైన అమ్మాయిలను ప్రేమించడం, తరువాత వారిని పెళ్లి చేసుకుని వారి కళ్ల ముందే వేరేవారితో రాసలీలలు సాగించాడు ఓ యువకుడు. అం… Read More
టీమ్ఇండియాకు చంద్రబాబు, పవన్ కంగ్రాట్స్- గబ్బా ఫీట్ అద్భుతమంటూ ప్రశంసలుఆస్ట్రేలియాపై గబ్బాలో అద్భుత టెస్టు విజయం అందుకున్న టీమ్ ఇండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ పార్టీల నేతలు పార్టీలకతీతంగా టీమ్ … Read More
మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్‘‘ప్రధాని నరేంద్ర మోదీకో, ఇంకొకరికో నేను భయపడను. పేద రైతుల పక్షాన నేను, మా పార్టీ పోరాడుతూనే ఉంటాం. నన్నెవరూ తాకలేరు. అయితేగియితే కాల్చి చంపుతారేమో! క… Read More
0 comments:
Post a Comment