ఏపీ ప్రభుత్వం జనవరి లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తాజా మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అయితే, ఇప్పుడు అదే తాజా వివాదానికి కారణమవుతోంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి వీలు లేదు. కానీ, ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jiHrn
రిజర్వేషన్ల \"పంచాయితీ\"..: ప్రభుత్వ తాజా నిర్ణయంతో వివాదం: ఎన్నికలు జరగవా..!
Related Posts:
నాడు-నేడు.. యాచకురాలి గానం మధురం.. ఛాన్స్ ఇచ్చిన శంకర్ మహదేవన్ (వీడియో)కోల్కతా/ముంబై : ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయలేం. సినిమాలు, రాజకీయాల్లో వాడే బండ్లు ఓడలు, ఓడలు బండ… Read More
రైల్వే రక్షణకు ప్రత్యేక కమాండోలు... కశ్మీర్కు మొదటి బ్యాచ్...రైల్వేను ఉగ్రవాదులతోపాటు ఆసాంఘీక కార్యకాలపాలు చర్యల నుండి కాపాడేందుకు ఇక నుండి రైల్వే శాఖ ప్రత్యేక కమాండోలను తయారు చేసింది. కోరాస్ అనే కమాండో వ్యవస్థక… Read More
పెహ్లూఖాన్ దాడికేసులో ఆరుగురు నిర్దోషులే : తీర్పు వెలువరించిన రాజస్థాన్ కోర్టుజైపూర్ : రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెహ్లు ఖాన్ దాడి కేసులో రాజస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు ఆరుగురు నిర్దోషులని తీర్పులో పేర్క… Read More
రూ. 12 కోట్ల కారులో వచ్చి వరద భాదితులకు రూ. 1 కోటి విరాలం, ఎంటీబీ రూటే సపరేటు!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ మరో సారి వార్తల్లో నిలిచారు. రూ. 12 కోట్… Read More
నగరానికి వ్యాపించిన కొత్త సంస్కృతి..! టాటూలతో మురిసిపోతున్న యువత..!!హైదరాబాద్ : పచ్చబొట్టు చెరిగీ పోదూలే.. నా రాజా.. అని ఓ మహానుభావుడు అన్నట్టు అది ఇప్పుడు యువతలో ట్రెండీగా మారింది. ఇంత కాలం ఎక్కడో విదేశాల్లో ఉండే పచ్చ… Read More
0 comments:
Post a Comment