హైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి ఏమరుపాటు ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితం అంధకారమవుతోంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మంగళవారం మరో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడి ... వారి కుటుంబాల్లో కడుపుకోతని మిగిల్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XJV5Wp
ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
Related Posts:
సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020‘‘అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే విచ్చలవిడిగా అప్పులు చేశాడు.. అవి కూడా చాలక ఇప్పుడు పన్నులు బాదుడు మొదలుపెట్టాడు.. అందరి నుంచి ముక్కుపిండి వసూలు చే… Read More
చుట్టూ కరోనా అలముకున్నా..అదే నిర్లక్ష్యం: దేశంలో లక్షా 37 వేలకు మరణాలు..మరింత పైపైకేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో తగ్గుదల నమోదు కావట్లేదు. ఇదివరకు 30 వేల కంటే దిగువగా నమోదైన కరోనా కేసులు మళ్లీ రోజూ 40 వేలకు … Read More
చైనా తెంపరితనం: భారత్పై కొత్త అభాండాలు: కరోనా పుట్టింది మన వద్దేనట: యువత ద్వారా వ్యాప్తిబీజింగ్: ప్రపంచాన్ని చుట్ట బెట్టేసిన ప్రాణాంతక కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వేళ.. చైనా సరి కొత్త దాడి చేస్తోంది. తమను వేలెత… Read More
హైదరాబాద్..కరోనా హాట్స్పాట్గా మారుతుందా?: ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవట్లేదా?హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త అనుమానాలకు కారణమౌతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. హైదరాబాద్ల… Read More
SSCలో ఉద్యోగాలు: ఇంటర్ పాసైతే మీ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..అప్లయ్ చేయండిస్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 6వేల ఎల్డీసీ, డీఈఓ, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చే… Read More
0 comments:
Post a Comment