స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 6వేల ఎల్డీసీ, డీఈఓ, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 డిసెంబర్ 2020. సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్పోస్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q9BGNt
Sunday, November 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment