‘‘అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే విచ్చలవిడిగా అప్పులు చేశాడు.. అవి కూడా చాలక ఇప్పుడు పన్నులు బాదుడు మొదలుపెట్టాడు.. అందరి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోన్న డబ్బును కొందరికి పంచుతున్నాడు.. ఆంధ్రప్రదేశ్ లో కొద్దిపాటి సంక్షేమం తప్ప అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేశాడు.. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దిగజారింది..'' అంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mmbLQj
Sunday, November 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment