Sunday, November 29, 2020

చుట్టూ కరోనా అలముకున్నా..అదే నిర్లక్ష్యం: దేశంలో లక్షా 37 వేలకు మరణాలు..మరింత పైపైకే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో తగ్గుదల నమోదు కావట్లేదు. ఇదివరకు 30 వేల కంటే దిగువగా నమోదైన కరోనా కేసులు మళ్లీ రోజూ 40 వేలకు పైగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజూ 500లకు కాస్త అటు ఇటుగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fJoQAP

Related Posts:

0 comments:

Post a Comment