గాంధీనగర్ : ప్రధాని మోదీపై కాంగ్రెస్ యువనేత హార్థిక్ పటేల్ సెటైర్లు వేశారు. దేశ ప్రజలకు కాపాలాదారుని అని మోదీ అంటోన్న నేపథ్యంలో హర్థిక్ స్పందించారు. నాకు కాపాలాదారు కావాలంటే నేపాల్ వెళ్తానని వ్యంగ్యాస్త్రం సంధించారు. నేపాల్లో గుర్ఖాలు ఎక్కువగా ఉంటున్నందున హార్థిక్ ఆ అంశాన్ని ప్రస్తావించారు. మూడో విడత పోలింగ్లో భాగంగా విరంగమ్లో హార్థిక్ ఓటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IJ6LFt
చౌకీదార్ నహీ : లీడర్ చాహియే, మోదీపై హార్థిక్ సెటైర్లు
Related Posts:
రాఫెల్ తీర్పుపై పునఃసమీక్ష చేయనున్న సుప్రీంకోర్టు... విచారణ తేదీ ఎప్పుడు..?ఢిల్లీ: రాఫెల్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఇప్పటికే విపక్షాలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్… Read More
ఫ్లోరిడాలో దారుణం: స్టోర్లో తెలంగాణ వ్యక్తిని కాల్చి చంపిన దుండగులుఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని (యాదాద్రి భువనగిరి జిల్లా) ఆత్మకూరుకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డిపై గుర్త… Read More
అదానీ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారుల మృతి...అసలు ఏం జరుగుతోంది..?గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీలో బుధవారం ప్రభుత్వం నుంచి ఓ విషాదకరమైన ప్రకటన వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానికి చెందిన జీకే జనరల్ ఆస్పత్రిలో గత ఐద… Read More
ఉప్పులేటి డౌట్..జలీల్ సేఫ్: కొడాలి నానిపై దేవినేనితెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవలి క… Read More
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానంఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ … Read More
0 comments:
Post a Comment