Thursday, April 25, 2019

మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

షిమ్లా : లోక్‌సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసులు నమోదవుతుంటే.. మరికొన్ని చోట్ల కేంద్ర ఎన్నికల సంఘం మొట్టికాయలు వేస్తోంది. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కొందరైతే ఈసీ నిషేధం విధించినా.. తమ నోటికి మాత్రం తాళం వేయలేకపోతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XF2VjR

Related Posts:

0 comments:

Post a Comment