తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. నిన్న,మొన్నటిదాకా నీటి వాటాలపై ఇద్దరిదీ ఒకే మాట అన్నట్లుగా సాగిన ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్... ఇప్పుడు ఒకరినొకరు టార్గెట్ చేసే పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణకు సంబంధించి పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ జగన్ తీరును తప్పుపట్టడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ జగన్ పట్ల తన స్టాండ్ను మార్చుకోవడాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fNkCGx
వెనకడుగు వేస్తున్నారంటే... టీఆర్ఎస్ ఆ విషయం ఒప్పుకున్నట్లే : పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్
Related Posts:
లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...ఉత్తర ప్రదేశ్ షాజహన్పూర్లోని తన ఇంటి నుంచి వారం రోజుల పాటు తప్పిపోయిన లా విద్యార్ధిని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆ… Read More
కాంగ్రెస్ కు పిజేఆర్ తనయుడు విష్ణు గుడ్ బై..!! బీజేపీలో చేరికకు రంగం సిద్దం..!కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్. కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించి..ప్రతిపక్ష నేతగా పని చేసిన దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి కుమారుడు మా… Read More
అమరావతిలో అవినీతి ఆగింది .. పనులు కాదు... ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్అమరావతి : ఏపీ రాజధాని అమరావతి చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. రాజధాని మారుస్తారనే ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ నేతలు .. అధికార వైసీపీపై విరుచుకుపడుతున్న స… Read More
ఉగ్రవాదుల ఆత్మాహూతి దాడులకు ఛాన్స్: ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో హైఅలర్ట్!న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలపై మరోసారి ఉగ్రవాదులు కన్నేశారా? ఆత్మాహూతి దాడులకు తెగబడటానికి కుట్రలు పన్నారా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఆర్మీ అ… Read More
అవును.. కేసీఆర్ కు భయం పట్టుకుంది..!అందుకే అక్కడ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన సీఎం..!!హైదరాబాద్ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఐతే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, ఏదన్నా జరగొచ్చు అనే అంశం మాత్రం స్పష్టంగ… Read More
0 comments:
Post a Comment