శ్రీలంక లో నేడు మరో బాంబు పేలిందని లంక పోలీసులు తెలిపారు. రాజధాని కొలంబో కు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పుగోడా లోని మేజిస్ట్రేట్ కోర్టు వెనకాల ఉన్న ఖాలీ స్థలంలో బాంబు పేలినట్టు పోలీసులు గుర్తించారు. కాగా గత నాలుగు రోజుల క్రితం ఈస్టర్ పండుగ దినాన పేలిన బాంబు ఘటన అనంతరం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GEqLqe
కోలంబోకు దగ్గరలో మరో బాంబు పేలుడు
Related Posts:
ఎన్ఐఏ విచారణ సాగిస్తుందా: ఏపి అభ్యంతరాల వెనుక : రాజకీయ కోణమే కీలకంగా..!జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై ఏపి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ఇది ఏపి హక్కులను గుంజు… Read More
ఆ ఇద్దరినీ కేసీఆర్ కలుపుతున్నారా : జగన్- పవన్ సిద్దమేనా : అదేనా బాబుకు రిటర్న్ గిఫ్ట్..!ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలుస్తారు. జాతీయ రాజకీయాల్లో ఎవరి ఫ్రంట్ లో ఎవ రు చేరుతారు. కేసీఆర్ ఎన్నికల్లో చంద్… Read More
అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే … Read More
మోదీ బీజేపి పాలిత రాష్ట్రాలకే ప్రధాన మంత్రా..?తెలంగాణ నిధుల అంశంలో వివక్ష ఎందుకన్న కేటీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అమలు చేస్తున్న పథకాలను దేశంలోని పలు రాష్ట్రాలు అభినందించండం హర్శించదగ్గ అంశం ఐనప్పటికి కేంద్ర సహ… Read More
అవినీతిపరుల భరతం పట్టిన తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ దాడులుఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్లోని 12 చోట్ల ఏకకాలం… Read More
0 comments:
Post a Comment