Wednesday, August 12, 2020

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డికి కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iDGQfU

Related Posts:

0 comments:

Post a Comment