హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డికి కరోనా సోకడంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iDGQfU
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి
Related Posts:
బృహదీశ్వరాలయం .. వింతలు, విశేషాలుఅది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టర… Read More
ఎలుకలు.. బల్లుల పేరు చెప్పి లక్షలు తినేశారా..? ఏపీలో వెలుగుచూసిన మరో భారీ స్కాం..!?అనంతపురం : సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. అదే స్పూర్తిగా తీసుకున్నారేమో అనంతపురం అధికారులు... బల్లులు, ఎలుకలు అనే తేడా లేకుండా … Read More
ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!బెంగళూరు : స్మార్ట్ఫోన్లు.. ఇస్మార్ట్ శంకర్ల బాగోతాలు బయటపెడుతున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ దొరకబోమనే ధీమాతో ఉన్న ఇస్మార్ట్ శంకర్లు స్మార్ట్ఫోన… Read More
గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్నకు కోపమొచ్చింది. స్వతహాగా నెమ్మదస్తుడైన దత్తన్న టీఆర్ఎస్ నేతలపై చిందులేశారు. పునాదిల… Read More
నిరుపేద కుటుంబం వాడేది ఒక బల్బ్ , ఒక ఫ్యాన్.. కరెంట్ బిల్లు వచ్చింది మాత్రం రూ.128 కోట్లు..!హపూర్ : అధికారుల నిర్లక్ష్యమో, టెక్నాలజీ తీసుకొచ్చిన తంటానో తెలియదు కానీ .. వారి పాలిట మాత్రం శాపమైంది. కరెంట్ బిల్లు వాడినంత వస్తోంది, లేదంటే వందో, ర… Read More
0 comments:
Post a Comment