భారత్లో ఏవియేషన్ రంగంలోనూ కేంద్రం ప్రైవేట్ పెట్టుబడులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఏరోస్పేస్ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్గా ప్రవేశించబోతోంది. అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజిన్-రామన్ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు తాజాగా స్కైరూట్ కంపెనీ ప్రకటించింది. భారత్లో ఈ మైల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E2uTkU
ఇండియన్ ఏరో స్పేస్లోకి ప్రేవేట్ ప్లేయర్... ఆ మైల్స్టోన్ని చేరిన మొట్టమొదటి హైదరాబాద్ స్టార్టప్...
Related Posts:
మూడు రాజధానులతో అస్తిరత్వం , భవిష్యత్ తరాల నాశనం : అశోక్ గజపతిరాజుఏపీలో రాజధానిపై టెన్షన్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక ఈ నేపధ్యంలో రాజధాని… Read More
పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం: బీజేపీ-జనసేన పొత్తుపై కృష్ణంరాజు స్పందనహైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో జనసేన పొత్తు విషయంపై మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జ… Read More
నేరాలు ఎక్కువే: ఖైదీలతో నిండిన సెంట్రల్ జైళ్లు..అరకొరగా సిబ్బంది,ఎన్సీఆర్బీ లెక్కలివివిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ జైళ్లు హౌజ్ ఫుల్గా ఉన్నాయి. వాటి కెపాసిటీకి మించి అందులో ఖైదీలు ఉన్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రధాన సెం… Read More
బెల్గామా..? పాకిస్థానా..? పర్యటనకు అనుమతించకపోవడంపై సంజయ్ రౌత్ ఫైర్కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై శివసేన నేత సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. బెల్గాంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్… Read More
రాజధానిగా అమరావతినే .. లేదంటే దూకేస్తాం ..తుళ్ళూరులో సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులుఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న నిరసనలు ఉధృతంగా మారాయి . ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క ప్రభుత్… Read More
0 comments:
Post a Comment