Wednesday, August 12, 2020

ఆయుష్ మంత్రికి కరోనా పాజిటివ్ - హోం ఐసోలేషన్ లో శ్రీపాద్ నాయక్

నరేంద్ర మోదీ కేబినెట్ లో మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘావాల్ తదితరులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆయుర్వేద, యోగా, నేచరోపతి, యునాని, సిద్ధ, హోమియో(ఆయుష్) శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పాజిటివ్ గా తేలారు. మిగతా కేంద్ర మంత్రులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FgEYLP

Related Posts:

0 comments:

Post a Comment