హైదరాబాద్: నగరంలో మెట్రో మెరుపులు మెరిపిస్తోంది. ఏ కారిడార్ చూసినా జన సందోహంతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా అమీర్ పేట-మాదాపూర్ రూట్ లో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ప్రయాణం మరింత సులభతరం కావడంతో ఆ రూట్లో మెట్రో బాగా దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. మెట్రోకు ముందు క్యాబ్ లతో అనేక ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్న ఉద్యోగులు మెట్రో అందుబాటులోకి రావడంతో హర్హాన్ని వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IKtqAn
మెట్రోకు బాగా మరిగిన జనం..! ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్న మెట్రో..!!
Related Posts:
గల్ఫ్ దేశాల్లో లో బలిపీఠంపై తెలుగు వారు .. గల్ఫ్ బాధితుల గోస పట్టించుకునే నాధుడే లేడా ?పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు బలిపీఠంపై నిల్చుంటున్నారు. అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు… Read More
టీడిపి. వైసీపి ఆ కమ్యూనిటీని ఓటు బ్యాంకుగానే చూసాయా..?అందుకే ఏపీ కాపుల చూపు కమలం వైపా..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీలో భారతీయ జనతా పార్టీ వైసీపీకు ధీటుగా ఎదగాలి. దీనికోసం ఎంత వరకైనా వెళ్లండీ. కానీ.. టీడీపీ భూస్థాపితం కావాలి. అన్నది బీజేపి అ… Read More
కుప్పకూలిన గొడ: నిద్రలోనే గాల్లో కలిసిపోయిన 17 మంది ప్రాణాలు, శిథిలాలు, భారీ వర్షాలు !పూణే: మహారాష్ట్రలోని పూణేలో గొడ కుప్పకూలడంతో 17 మంది మృతి చెంది అనేక మందికి తీవ్రగాయాలైనాయి. శనివారం వేకువ జామున జరిగిన ఈ పమాదంలో మట్టిపెళ్లలకింద అనేక… Read More
ఇదేనా రైతు ప్రభుత్వం..? ప్రభుత్వాన్ని నిలదీసిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ..!!హిందూపురం/హైదరాబాద్ : హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని సూటిగా విమర్శించారు. రైతు పక్షపాతి అని చెప్పుకున… Read More
వైయస్ బాటలోనే జగన్ : మరో కీలక నిర్ణయం..ఇద్దరి మధ్య ఇదే తేడా: పాదయాత్రలో అలా చెప్పారుగా..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి తరహాలోనే ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. గతంలో ల… Read More
0 comments:
Post a Comment