ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ తరువాత జిల్లాలో పోలింగ్ సరళి పైన చర్చించేందుకు టిడిపి నుండి పోటీ చేసిన అభ్యర్దులంతా రావాలని ముందుగానే పార్టీ నుండి సమాచారం పంపారు. అయితే, ఏడుగురు అభ్యర్దులు రాలేదు. ఇక, చంద్రబాబు ఎన్నికల పోలింగ్ సరళి పైన తన వద్ద ఉన్న సమాచారంతో ఫలితాలను తేల్చి చెప్పేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GvCozD
కర్నూలులో సీయం తేల్చేసారు: సమీక్షకు ఆ ఏడుగురు డుమ్మా: అసలు కారణం అదేనా..!
Related Posts:
ఉద్యోగంలో విసుగు...! కేజ్రీవాల్ టార్గెట్... సీఎంకు బెదిరింపు మెయిల్స్ పెట్టిన యువకుడు, అరెస్ట్...!మధ్యలో చదువు మానేశాడు.అనంతరం ఓ ఫర్నిచర్ షాపులో డెలివరి బాయ్గా పనిచేస్తున్నాడు. దీంతో జీవితంలో ఏదో కోల్పోయానే మానసిక సంఘర్షణ, ఉద్యోగంలో నిలకడలేని పరిస… Read More
ఎవరీ ముకుల్ వాస్నిక్.. ఆయనకే కాంగ్రెస్ పగ్గాలు ఎందుకు ?న్యూఢిల్లీ : కాంగ్రెస్ కొత్త చీఫ్ బెర్త్ కన్ఫామ్ అయ్యింది. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్కు పార్టీ పగ్గాలు అప్పగించనుంది. దీంతో ముకుల్ వాస్నిక్ ఎవరు ? … Read More
సీక్రెట్ రివీల్డ్: అప్పటి పాక్ ప్రధానికి ఇందిరా ఇచ్చిన ఆఫర్ ఏమిటి..?ఇస్లామాబాదు: కశ్మీర్ పరిణామాలపై పాకిస్తాన్ పార్లమెంటులో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన … Read More
కశ్మీర్ పంచాయతీల్లో పంద్రాగస్టున జాతీయ జెండా ఎగరేయండి.. గ్రామపెద్దలకు కిషన్ రెడ్డి ఆదేశంన్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో అసేతు హిమాచలంతో హిమసీమ కలిసిపోయింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు… Read More
శ్రీశైలం ప్రాజెక్టుకు పండుగ కళ.. ఇరు రాష్ట్రాల మంత్రుల పూజలు.. 4 గేట్లు ఎత్తి..! (వీడియో)శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం నాటికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేర… Read More
0 comments:
Post a Comment