ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ తరువాత జిల్లాలో పోలింగ్ సరళి పైన చర్చించేందుకు టిడిపి నుండి పోటీ చేసిన అభ్యర్దులంతా రావాలని ముందుగానే పార్టీ నుండి సమాచారం పంపారు. అయితే, ఏడుగురు అభ్యర్దులు రాలేదు. ఇక, చంద్రబాబు ఎన్నికల పోలింగ్ సరళి పైన తన వద్ద ఉన్న సమాచారంతో ఫలితాలను తేల్చి చెప్పేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GvCozD
కర్నూలులో సీయం తేల్చేసారు: సమీక్షకు ఆ ఏడుగురు డుమ్మా: అసలు కారణం అదేనా..!
Related Posts:
హత్యా? ఆత్మహత్యా?: మాజీ సీఎం కుమారుడు లండన్లో శవమై కనిపించాడు!ఈటానగర్: యూనైటెడ్ కింగ్డమ్(యూకే-బ్రిటన్)లో అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కుమారు… Read More
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన ఖరారు... భారీగా ప్లాన్ చేస్తున్న ప్రభుత్వంవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశ తొలిమహిళ మెలానియా ట్రంప్ భారత పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాలు ఒక ప్రకటన … Read More
సలాం స్పైడర్ మ్యాన్: చెత్తను తొలగించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న సాలీడు మనిషిఇండోనేషియా: గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మహాబలిపురం సందర్శన సందర్భంగా బీచ్లో చెత్తను ఏరిపారేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ చెత్త తీస్తున్న వీడ… Read More
అరవింద్ కేజ్రీవాల్కు నరేంద్ర మోడీ అభినందనలు, ఏమన్నారంటే.?న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాం… Read More
తలపై చేతులు పెట్టుకుని.. ఢిల్లీలో కేజ్రీవాల్ విక్టరీపై నితీశ్ కుమార్ రియాక్షన్ ఇదీ..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ విజయంతో కేజ్రీవాల్ … Read More
0 comments:
Post a Comment