Saturday, April 20, 2019

క‌ర్నూలులో సీయం తేల్చేసారు: స‌మీక్ష‌కు ఆ ఏడుగురు డుమ్మా: అస‌లు కార‌ణం అదేనా..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తి క‌ర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ త‌రువాత జిల్లాలో పోలింగ్ స‌ర‌ళి పైన చ‌ర్చించేందుకు టిడిపి నుండి పోటీ చేసిన అభ్య‌ర్దులంతా రావాల‌ని ముందుగానే పార్టీ నుండి స‌మాచారం పంపారు. అయితే, ఏడుగురు అభ్య‌ర్దులు రాలేదు. ఇక‌, చంద్ర‌బాబు ఎన్నిక‌ల పోలింగ్ స‌ర‌ళి పైన త‌న వ‌ద్ద ఉన్న స‌మాచారంతో ఫ‌లితాల‌ను తేల్చి చెప్పేసారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GvCozD

Related Posts:

0 comments:

Post a Comment