ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయంలోనే 18 కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేశారని ఆయన అన్నారు. కాగా చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నారని అందుకే ఈసీతొ పాటు అన్నివ్వవస్థలు సైతం తన చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తున్నారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gwzs6b
చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్స
Related Posts:
వైసీపీఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా.!అసెంబ్లీ సాక్షిగా జగన్ క్షమాపణ చెప్పాలన్న మందకృష్ణనెల్లూరు/హైదరాబాద్ : నియోజక వర్గాల్లో వైసీపి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత బహిర్గతవుతోంది. నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు వ్యతిరేకంగ… Read More
న్యూస్ యాప్\" డైలీ హంట్\"కు లైక్ కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్సచిన్ టెండూల్కర్.. ఈ పేరులో ఏదో వైబ్రేషన్స్ ఉంటాయి. గాడ్ ఆఫ్ క్రికెట్గా కీర్తి గడించిన ఆల్టైమ్ గ్రేట్ బ్యాట్స్మెన్. బ్యాటింగ్కు దిగాడంటే ప్రత్యర్థ… Read More
అయ్యో..! పది సంవత్సరాలుగా పెరగని అంబానీ జీతం... అసలు జీతం ఎంతంటే..?ఈ మధ్యే ప్రపంచంలోని ధనికుల జాబితాను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ విడుదల చేసింది. తొలిస్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలువగా తర్వాతి … Read More
కొత్త పురపాలక చట్టంలో ఎన్నో లోపాలు.. గవర్నర్కు బీజేపి ఫిర్యాదు..! ఉన్నతమైన చట్టమన్న సీఎం..!!హైదరాబాద్ : కొత్త మున్సిపాలిటీ చట్టం పై బీజేపి మండి పడింది. రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని పక్కనపెట్టి రాష్ట్రంలో లోపభూయిష్టంగా కొత్త పురపాలక చట్టం తయ… Read More
చంద్రబాబు ఇచ్చేసారు..జగన్ దక్కించుకున్నారు: సతీ సమేతంగా ముఖ్యమంత్రికి: ఇక..ఆ హోదాలో...!ముఖ్యమంత్రి జగన్కు డిప్టమేటిక్ పాస్పోర్ట్ దక్కనుంది. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిని జారీ చేయనుంది. దీని కోసం ముఖ్యమంత్రి జగ… Read More
0 comments:
Post a Comment