ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయంలోనే 18 కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేశారని ఆయన అన్నారు. కాగా చంద్రబాబు ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నారని అందుకే ఈసీతొ పాటు అన్నివ్వవస్థలు సైతం తన చెప్పుచేతల్లోనే ఉండాలని భావిస్తున్నారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gwzs6b
చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్స
Related Posts:
మాచర్ల ఘటనపై డీజీపీకి, ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ .. స్పందించిన డీజీపీమాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న ,బోండా ఉమాలపై దాడి ఘటన పై టీడీపీ అధినేత సీరియస్ అయ్యారు. డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. పోలీసు వ్యవస్థ ఉందా అని ప్… Read More
ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు: 1012 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ (… Read More
నా తండ్రి చావుపుట్టుకలే మలుపు.. అందుకే పార్టీ మార్పు.. జ్యోతిరాదిత్య సంచలన వ్యాఖ్యలుదేశరాజకీయాల్లో సంచలనంగా మారిన మధ్యప్రదేశ్ సంక్షోభానికి కారకుడు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం అధికారికంగా బీజేపీలో… Read More
రోడ్డుకు అడ్డంగా 200 మంది వైసీపీ గూండాలు..40 ని. పాటు వెంబడించి..విధ్వంసం..:బోండా ఉమా, బుద్ధాగుంటూరు: గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుధవారం తెలుగుదేశం సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులు ప్రయాణిస్తోన్న కారుపై వైఎస్ఆర్ క… Read More
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్(48)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్షుడిగా లక్ష్మణ్ పదవి కాలం ముగియడంతో తదుపరి అధ్యక్షుడి ఎంపికపై కొ… Read More
0 comments:
Post a Comment