ఖమ్మం/హైదరాబాద్ : ఆ గ్రామంలో కులం వికటాట్టహాసం చేసింది. కుల రక్కసి విశ్రుంఖలంగా ప్రవర్తించింది. సంర్పంచ్ పదవిలో ఉన్న ఓ మహిళపై దారుణంగా పంజా విసిరింది. కరుడుగట్టిన రాజకీయాల మద్య ఓ అభాగ్యురాలు నలిగి నరకం చూసింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆ పదవికి ఎన్నికయ్యారు ఆ మహిళ. ఆమె సామాజిక వర్గానికి చెందిన కొందరితో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UOWhtP
మహిళా సర్పంచ్ పై పంజా విసిరిన కుల రక్కసి..! ఖమ్మం జిల్లాలో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన..!!
Related Posts:
ఏపీ పంచాయతీ ఎన్నికలు : నేటి నుంచే నామినేషన్లు... తొలి విడతలో ఎన్నికలు జరిగే మండలాల జాబితా ఇదే...ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. … Read More
నిమ్మగడ్డతో మళ్లీ విభేదాలు: కార్యదర్శిగా ఆ ఐఎఎస్: వెంటనే బదిలీ: కొత్తగా ముగ్గురి పేర్లుఅమరావతి: పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ పర్వం ఆరంభం కాబోతోన్న వేళ జగన్ సర్కార్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాయం మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి.… Read More
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలువివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రతిపక్ష… Read More
టీవీ ఛానెల్ డిబేట్... గెస్ట్ బ్యాక్ గ్రౌండ్లో సెక్స్ టాయ్... అవాక్కయిన ప్రేక్షకులు...అదో టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమం... కరోనా మహమ్మారి విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలపై ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశంపై చర్చిస్తున్నారు... చాలామంది ప్రేక్షక… Read More
చిరంజీవి ఎంట్రీ ఖాయమే: 2024లో బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం: సోము వీర్రాజుఅమరావతి: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవి.. బీజేపీ-జనసేన కూటమికి అండగా ఉంటారంటూ కొద్దిరోజులుగా వస్తోన్న వార్తలపై మరోసారి స్పష్టత ఏర… Read More
0 comments:
Post a Comment