Friday, March 22, 2019

కేసీఆర్ కు, జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టికి దూరం కాను..!: ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌న్న జితేంద‌ర్రెడ్డి..

మహబూబ్ నగర్/హైద‌రాబాద్ : త‌న‌కు ఎంపీ సీటు ద‌క్క‌క పోవ‌డం పై మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ త‌న‌ను సొంత తమ్ముడిగా చూసుకున్నారని, ఉన్నత స్థాయి అవకాశాలు కూడా కల్పించారని ఆయ‌న‌ అన్నారు. త‌న పేరు ప్రకటించకుండా వేరే వాళ్లకు ఇవ్వడం అనే అంశం ప‌ట్ల త‌న దగ్గర సమాధానం లేదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPpL3B

Related Posts:

0 comments:

Post a Comment