మహబూబ్ నగర్/హైదరాబాద్ : తనకు ఎంపీ సీటు దక్కక పోవడం పై మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ తనను సొంత తమ్ముడిగా చూసుకున్నారని, ఉన్నత స్థాయి అవకాశాలు కూడా కల్పించారని ఆయన అన్నారు. తన పేరు ప్రకటించకుండా వేరే వాళ్లకు ఇవ్వడం అనే అంశం పట్ల తన దగ్గర సమాధానం లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPpL3B
కేసీఆర్ కు, జిల్లా ప్రజలకు ఎప్పటికి దూరం కాను..!: ఆత్మపరిశీలన చేసుకోవాలన్న జితేందర్రెడ్డి..
Related Posts:
మే 2021 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
భారత్ కు చేరిన అమెరికా సాయం: కరోనా అత్యవసర సామాగ్రితో ఢిల్లీ చేరిన యూఎస్ మిలిటరీ విమానంకరోనా సెకండ్ వేవ్ నుండి భారత దేశాన్ని కాపాడడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ముందుకు వచ్చాయి. దేశానికి సహాయపడటానికి చాలా దేశాలు వైద్య పరికరా… Read More
భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ కరోనాతో కన్నుమూత: సీజేఐ సంతాపంన్యూఢిల్లీ: భారత మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరబ్జీ(91) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సీనియర్ న్యాయవాది, పద్మ విభూషణ్ గ్రహీత సోలీ సోరబ్జీ ఇటీవల కరోనా బారిన… Read More
ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ నిలిపివేత: స్టాక్ వస్తేనే 18ఏళ్లు పైబడినవారికి..ముంబై: మే 1 నుంచి 18ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రం చెప్పినప్పటికీ.. పలు రాష్ట్రాలు మాత్రం మరింత సమయం పడుతుందని అంట… Read More
కార్మికుల దినోత్సవం ఎలా వచ్చింది..? దీని ప్రాధాన్యత చరిత్ర ఏంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment