Friday, March 22, 2019

శబరిమల ఎఫెక్ట్, ప్రథానంథిట్టా నియోజక వర్గ సీటు కేటాయింపు సస్పెన్స్

కేరళలో పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై ఇంకా సస్పెన్స్ వీడలేదు..బీజేపి లోని రెండు వర్గల మధ్య పోరు ,తీవ్ర స్థాయికి చేరింది.కేరళ లో బిజేపి పోటి చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికి ,ఇటివల శబరిమల అయ్యప్ప సన్నిధిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఆ నియోజకవర్గమైన పథానంతిట్టా నియోజకవర్గానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించడంపై సస్పెన్స్ వీడలేదు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNhgG9

Related Posts:

0 comments:

Post a Comment