Friday, March 22, 2019

వేడుకల కోసం వెళ్తుండగా విషాదం : ఇరాక్‌లో పడవ బోల్తా, 100 మంది మృతి ?

బాగ్దాద్ : ఇరాక్‌లో పడవ బోల్తా విషాదం నింపింది. నిన్న మోసుల్‌లోని టిగ్రి నదిలో ఈ ఘటన జరిగింది. పడవ ప్రమాదంలో 100 మంది మృతిచెందారు. వీరిలో 19 మంది చిన్నారులు ఉన్నారు. మరో 55 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. పడవ ప్రయాణించే సమయంలో అందులో 200 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. పడవ ప్రమాదంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FrY0fM

Related Posts:

0 comments:

Post a Comment