Sunday, April 14, 2019

వైఎస్ జగన్ ను కలిసి స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి!

హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత నేలకుర్తి సిక్కి రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్ జగన్ ను ఆమె కలుసుకోవడం ఇదే తొలిసారి. బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చుతున్న ఆమె కొద్దిరోజుల కిందటే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UdkXI1

Related Posts:

0 comments:

Post a Comment