శ్రీలంక ఉగ్రదాడులకు సంబంధించి అవసరమైతే పాకిస్తాన్ సహకారం కూడా కోరుతామని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. ఓ జాతీయ పత్రిక ఈమెయిల్ ద్వారా కొన్ని ప్రశ్నలు రణిల్ విక్రమసింఘేకు పంపింది. వీటికి ఆయన జవాబు ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VqWS4R
Friday, April 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment