విద్యార్హతల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై నెలకొన్న వివాదాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయగా.. తాజాగా రాహుల్ ఎంఫిల్పై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్ బ్లాగులో ఆర్టికల్ పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్లో రంజుగా మారిన రాజకీయాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZeiGQD
నిన్న స్మృతి, నేడు రాహుల్ ..నేతల డిగ్రీలపై కాంగ్రెస్, బీజేపీ వార్
Related Posts:
మొన్న నామా.. నేడు సండ్ర .. ప్రత్యర్ధి పార్టీని గెలిపించమంటున్నారుటిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ సంపాదించి టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ… Read More
టీటీడీ: కిరీటాల దొంగ దొరికాడు: కుదువకు పెట్టేశాడటతిరుపతి: తిరుపతిలోని శ్రీగోవింద రాజస్వామి వారి ఆలయంలో మూడు కిరీటాలను చోరీ చేసిన కేసులో అసలు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడెక్కడో కాదు.. ము… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చౌడవరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చోడవరం, బుచ్చయ్యపేట, రోలుగుంట మండలాలు పూర్తిగా చోడవరంలో చేరాయి. ప్రస్తుత మంత్రి గంటా … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గాజువాక నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గ్రేటర్ విశాఖలో విలీనమైన గాజువాక మండలం కొత్తగా గాజువాక నియో జకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ జరిగి… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019:మాడుగుల నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దేవరపల్లి, కె కోటపాడు మండలాలు పూర్తిగా మాడుగుల నియో జకవర్గంలో చేరాయి. 1983 నుండి 1999 వ… Read More
0 comments:
Post a Comment