దక్షిణాది రాష్ట్రాలను తుఫాను భయం వణికిస్తోంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vrrxz5
దూసుకొస్తున్న 'ఫణి'
Related Posts:
కారు, పదహారు, సర్కార్ : ఇదే గులాబీ నినాదమట ?హైదరాబాద్ : కారు, పదహారు, సర్కార్ ఇదే తమ నినాదమని స్పష్టంచేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ ఇంటి పార్టీ అని .. ఇంటి పార్టీని గెలిప… Read More
ఫ్యాన్ స్వీచ్ మోదీ, రెగ్యులేటర్ కేసీఆర్ : లోకేశ్ విసుర్లువిజయనగరం : వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోకేశ్. జగన్ చేతిలో ఉట్టి ఫ్యాన్ ఉందని .. మోదీ చేతిలో స్వీచ్ ఉందన్నారు. పవర్ మోదీ అయితే… Read More
జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణ : కారణమిదే ?విజయనగరం : విజయనగర్ జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు, గతంలో… Read More
కూతురు ర్యాంప్ వాక్ , తండ్రి ఈలలుఓ మంచి పని కోసం కూతురు ర్యాంప్ వాక్ చేస్తుంటే తండ్రి సంతోషంతో ఈలలు వేశారు.ఇది ముంబయి ప్యాషన్ లో జరిగింది. కాగా ఈలలు వేసిందది ఎవరో కాదు , బాలివుడ్ స్టా… Read More
కనీస ఆదాయం పథకం అమలు చేయొచ్చు ..కండీషన్స్ అప్లై: రఘురాంరాజన్కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం అమలు చేయడం సాధ్యమేనా..? బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీ వర్కౌట్ కాదని చెబుతోంది. కానీ … Read More
0 comments:
Post a Comment