ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపధ్యంలో ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కోసమే ఆయన ఢిల్లీ కి వెళ్ళారా ...? లేదా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..? అన్నది ఇప్పుడు ఏపీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L5Fr65
ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ .. ఏపీ తాజా పరిణామాలపై ఎవరినైనా కలుస్తారా అన్న ఉత్కంఠ
Related Posts:
అధికార పార్టీ ఆంటీ హైటెక్ వ్యభిచారం, బెంగళూరు అమ్మాయిలు, ఏం కావాలి? ఎంత కావాలి ?, కేసుల్లేవ్!చెన్నై/ఆంబూరు: బెంగళూరు నగరంలోని యువతులను పెట్టుకుని హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న అధికార పార్టీ మాజీ కో ఆపరేటీవ్ సహకార సంఘాల అధ్యక్షురాలిని తమిళనాడు ప… Read More
జప్ఫాలు... This is వాస్తవం.. ఆ పాపం వూరికే పోదు : నారా లోకేష్మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . నారావారి పల్లెలో జరిగిన బహిరంగ సభకు ఎవరూ రాలేదని పేర్కొన్న… Read More
మూడు రాజధానులపై మరో మలుపు..సెలెక్ట్ కమిటీలపై బీజేపీ, పీడీఎఫ్ లేఖలు..ఇరకాటంలో జగన్ సర్కారుఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటళ్ల ఏర్పాటుకు … Read More
సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు వెనక కుట్ర దాగి ఉంది: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మోడీఢిల్లీ: బీజేపీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారిగా ప్… Read More
చంద్రబాబు,లోకేష్లను వెంటనే అరెస్ట్ చేయాలి.. నాపై దాడి వెనుక వారిద్దరి హస్తం : ఎంపీ సురేష్బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్పై నందిగామలో టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. జై అమరావతి అని నినదించాలంటూ ఆయనపై టీడీపీ కార్యకర్తల… Read More
0 comments:
Post a Comment