బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమానంలో ముంబయి చేరుకున్న నేపథ్యంలో ఆమె ప్రయాణించిన విమానంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీసిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో కేంద్రం ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆదేశాలతో డీజీసీఏ ఎయిర్లైన్స్కు కఠిన హెచ్చరికలు చేసింది. విమానాల్లో ప్రయాణికులు ఇతరుల ఫొటోలు, వీడియోలు తీస్తే కఠిన చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DU07uY
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment