Saturday, September 12, 2020

కంగనా వివాదం - ఎయిర్‌లైన్స్‌ కు డీజీసీఏ సీరియస్‌ వార్నింగ్- అలా చేస్తే సస్పెన్షన్‌..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ విమానంలో ముంబయి చేరుకున్న నేపథ్యంలో ఆమె ప్రయాణించిన విమానంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీసిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో కేంద్రం ఈ వ్యవహారంపై సీరియస్‌ అయింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆదేశాలతో డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌కు కఠిన హెచ్చరికలు చేసింది. విమానాల్లో ప్రయాణికులు ఇతరుల ఫొటోలు, వీడియోలు తీస్తే కఠిన చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DU07uY

Related Posts:

0 comments:

Post a Comment