ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది . ప్రతి జిల్లాలోనూ పోలింగ్ పర్సంజేట్ పెంచటం కోసం అధికారులు చాలా ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూత్నప్రచారంతో ప్రజలకు చేరువయ్యారు . ఓటర్లలో చైతన్యం పెంపొందించే దిశగా ఆయన ఎన్నికల ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఇక పోలింగ్ ను ఓ శుభకార్యంగా అందులో పేర్కొన్న ఆయన పోలింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9wRxh
ఎన్నికల శుభకార్యం .. ఓటు వెయ్యాలని ఆహ్వానపత్రిక ..శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ క్రియేటివిటీ
Related Posts:
దివ్యవాణి బూతుపురాణంపై ఘాటు స్పందన.. చంద్రబాబుకూ సీరియస్ వార్నింగ్.. పిచ్చివాగుడు వద్దన్న పోలీసులు‘సేవ్ అమరావతి' నిరసనల సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ నేతలకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా బదులిచ్చింది. డీజీపీ గౌతమ్ … Read More
జగన్ ఆగ్రహం: అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపులు: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా!అమరావతి: ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్పై వేటు పడింది. రైతులపై అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపుల వ్యవహారం ఆయనపై వేటుకు కారణమయ్యాయి. వివాదాలు చుట్టుముట్టడం… Read More
3 వేల మంది మహిళలు రౌడీలా, ఉగ్రవాదులా..? జాతీయ మహిళా కమిషన్తో కేశినేని నానిఅమరావతి రాజధాని మార్పుపై విజయవాడలో ఆందోళన చేసిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ స… Read More
శుభవార్త చెప్పిన అమిత్ షా.. నాలుగు నెలల్లో ఫినిష్.. దమ్ముంటే ఆపాలంటూ ప్రతిపక్షాలకు సవాల్..అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభవార్త చెప్పారు. ఆకాశాన్ని తాకేలా అద్భుతమైన రామాలయాన్ని నాలుగంటే నా… Read More
పవన్ కళ్యాణ్ వార్నింగ్: ఢిల్లీ నుండి కాకినాడకు వస్తా: వెనుకడుగు వేస్తారనుకోవద్దు..!కాకినాడలో జరుగుతన్న పరిణామాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి జనసేన అధినేత పవన్ పైన చేసిన వ్యాఖ్యల పట్ల … Read More
0 comments:
Post a Comment