అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ కోసం ప్రజలు సిద్ధమయ్యారు. వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థలం బాట పట్టారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు పోలింగ్ కు ముందు రోజు రాత్రి స్వస్థలానికి బయలు దేరి వెళ్లారు. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు..ఇలా అందుబాటులో ఉన్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ut24FP
ఇదీ పరిస్థితి: ఓట్ల పండగ కోసం తరలిన జనం: కిటకిటలాడిన బస్సులు
Related Posts:
బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ : సీఎం జగన్ కు కానుకగా : 18.90 లక్షలతో..!!గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా ఈ లడ్డు దక్కించుకొనేది ఎవరు.. ఎంతకు వేలం లో ధర పలుకుతుందనేది అందరూ ఆసక్తిగా చూసే అంశ… Read More
తొలగని కరోనా థ్రెట్: 30 వేలు ప్లస్: జోరుగా వ్యాక్సినేషన్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. కొత్తగా మరోసారి 30 … Read More
ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభం : ప్రత్యేక పూజలు- భక్తుల కోలాహలం : మధ్నాహ్నం నిమజ్జనం..!!హైదరాబాద్ లో గణేషుని నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనంలో ప్రత్యేక స్థానం ఉన్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజల… Read More
Punjab CM: పొలిటికల్ థ్రిల్లర్: తెర మీదికి అనూహ్య పేరు: గాంధీ కుటుంబానికి రైట్హ్యాండ్చండీగఢ్: వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస… Read More
Bigg Boss Telugu 5: రెండో వారం కూడా మహిళా కంటెస్టెంటే అవుట్హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతో… Read More
0 comments:
Post a Comment