అమరావతి: ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్పై వేటు పడింది. రైతులపై అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపుల వ్యవహారం ఆయనపై వేటుకు కారణమయ్యాయి. వివాదాలు చుట్టుముట్టడంతో టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో పృథ్వీని రాజీనామా చేయాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MZooz
జగన్ ఆగ్రహం: అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపులు: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా!
Related Posts:
బస్తీ దవాఖాన డాక్టర్ నిర్వాకం.. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. సెల్లునిండా ఆడోళ్ల ఫోటోలే (వీడియో)హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన బస్తీ దవాఖానాలు కొందరి కారణంగా అభాసుపాలవుతున్నాయి. వైద్యం మాట … Read More
తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలుబెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరె… Read More
స్వైన్ఫ్లూ లెక్కలపై హైకోర్ట్ సీరియస్.. మరో నివేదిక ఇవ్వాలని సర్కారుకు ఆదేశం.. కేంద్రానికి నోటీసులుహైదరాబాద్ : ప్రాణాంతక వ్యాధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి రోగాల బారినపడి మరణించిన రోగులకు సంబంధించి వైద్యారోగ్య … Read More
అందాల పోటీల్లో తెలుగమ్మాయి సత్తా.. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియాగా అక్షర రెడ్డి..చెన్నై : అందాల పోటీలో తెలుగమ్మాయి సత్తా చాటింది. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 పోటీల్లో అక్షర రెడ్డి విజేతగా నిలిచారు. 22 రాష్ట్రాలకు చెందిన 240 మందిక… Read More
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల్లో మోడీకి క్లీన్చిట్ ఇవ్వడంపై ఈసీ సభ్యుల్లో బేధాభిప్రాయాలపై మీ కామెంట్ ఏంటి?ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ వరుసగా క్లీన్ చిట్లు ఇవ్వడంపై దూమారం రేగుతోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు దీనిపై అ… Read More
0 comments:
Post a Comment