Sunday, January 12, 2020

జగన్ ఆగ్రహం: అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపులు: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా!

అమరావతి: ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ రాజ్‌పై వేటు పడింది. రైతులపై అనుచిత వ్యాఖ్యలు, ఆడియో టేపుల వ్యవహారం ఆయనపై వేటుకు కారణమయ్యాయి. వివాదాలు చుట్టుముట్టడంతో టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో పృథ్వీని రాజీనామా చేయాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MZooz

Related Posts:

0 comments:

Post a Comment