న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా నాలుగో విడత లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PL34jf
బెంగాల్లో హింసాత్మకం, కేంద్రమంత్రి సుప్రియోపై కేసు : ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్
Related Posts:
ఓరి సన్నాసి అదేం పద్దతిరా..? భార్యను బెదిరించడానికి అదేం బ్లాక్ మెయిల్ రా యెదవా..??చిత్తూరు/హైదరాబాద్ : కొన్ని జీవితాలు విచిత్రంగా సాగుతుంటాయి. కష్టాల కడలినుండి బయటపడేందుకు ప్రాంతం మారినా, వ్యక్తుల్ని మార్చుకున్నా, సమాజానికి దూరంగా ఉ… Read More
హైదరాబాద్ మెట్రో తప్పిదం..? ఒకే ట్రాక్ మీద రెండు రైళ్లు.. తప్పిన ప్రమాదం!!హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో ట్రాక్ మారింది. ఒక ట్రాక్లో వెళ్లాల్సిన మెట్రో రైలు … Read More
తెలంగాణపై కమలం ప్రత్యేక ఫోకస్..! అందుకే అటునుంచి నరుక్కొస్తున్న బీజేపి..!!హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అలాగే అందుతున్నాయి.… Read More
కరెంట్ లేకుండానే బల్బులు వెలుగుతున్నాయి.. కేవలం ఒంటికి తగిలిస్తే చాలు!! అదిలాబాద్లో వింత.. !ఆదిలాబాద్ జిల్లా బెలా మండలం సిర్సన్న గ్రామంలో వింత చోటుచేసుకుంది. వింత అంటే మమూలు వింత కాదు. గ్రామంలోని రాంనగర్లో ఎస్కే చాంద్ ఉంటున్నారు. అతనికి భార్… Read More
మొగున్ని అతని ప్రియురాలిని కెమెరాల ముందు చితక్కొట్టిన మరో భార్యా.. అక్రమ సంబంధాల ఎఫెక్ట్!!(వీడియో)హైదరాబాద్ : కలకాలం తోడుంటానని చెప్పిన భర్త మాట తప్పాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య గుండె పగిలిపోయింది. ఆమె చూస్తూ … Read More
0 comments:
Post a Comment