దేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడని బుద్దుడి భారీ బౌద్ద స్థూపం తవ్వకాల్లో బయటపడింది. కాగా ఇది డంగు సున్నం తో రూపోందించిన విగ్రహం అని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ స్థూపాన్ని హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ మ్యూజియంలో భద్రపరిచారు.కాగా బుద్దిడి విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి మరిన్ని తవ్వకాలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తుందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IV5bAr
సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో భారీ బౌద్ద స్థూపం
Related Posts:
దసరా నుంచి ఏపీ-తెలంగాణ ఆర్టీసీ బస్సులు - రెండు, మూడు రోజుల్లో చర్చలు ఫైనల్..ఏపీ-తెలంగాణ విభజన తెచ్చిన లక్షా తొంభై సమస్యల్లో ఆర్టీసీ కూడా ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలోనే నష్టాల్లో నడిచిన ఆర్టీసీని విభజన సందర్భంగా రెండు సంస్ధలుగా విడగ… Read More
పంజాబ్ కింగ్స్పై దొడ్డిదారిన గెలిచారా?: వార్నింగ్ లిస్ట్లో సునీల్ నరైన్: ఎన్నో డౌట్స్: సస్పెన్షన్అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020లో పంజాబ్ కింగ్స్ కథ దాదాపు క్లోజ్ అయినట్టే. టోర్నమెంట్లో ముందుకెళ… Read More
AP Opinion Poll-2020: జగన్ ఏడాదిన్నర పాలనపై జనం ఏమనుకుంటున్నారు? సీఎం రేసులో ఆ మహిళా నేత?అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్… Read More
ఆ అసెంబ్లీ ఎన్నికల భారం ఈ కాంగ్రెస్ నేతల మీదే: మేజిక్ చేస్తారో?.. ముంచేస్తారో?పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ.. అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తన పట్టును నిలుపుకోవడానికి జనతాదళ్ (యునైటెడ్) సారథ్యంలో… Read More
రాంగోపాల్ వర్మ 'దిశ' సినిమాను ఆపేయండి... హైకోర్టులో బాధితురాలి తండ్రి పిటిషన్...యావత్ దేశాన్ని కుదిపేసిన దిశ హత్యాచార ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం,సెన్సార్ బోర్డులను ఆదేశించాలన… Read More
0 comments:
Post a Comment