భారత్లో కరోనా చికిత్స కోసం ప్రస్తుతం వాడుతున్న వైద్య విధానాల్లో ప్లాస్మా థెరపీ కూడా ఒకటి. అత్యవసర పరిస్దితుల్లో కరోనా నుంచి గతంలో కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మాను సేకరించి రోగికి ఇవ్వడం ద్వారా ప్రాణాలు పోసేందుకు ఈ విధానం అనుసరిస్తున్నారు. అయితే దీనిపై ముందు నుంచీ అనాసక్తిగా ఉన్న ఐసీఎంఆర్.. తాజాగా దాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foMmDf
ప్లాస్మా థెరపీకి గుడ్ బై- కోవిడ్ చికిత్స నుంచి తప్పించిన ఐసీఎంఆర్-కారణాలివే
Related Posts:
కరోనా విలయం: ఆగస్టు 15 జెండా పండుగకు కేంద్రం మార్గదర్శకాలు.. దేశమేమీ ఆగిపోలేదన్న మోదీ..ఎలాంటి తారతమ్యాలు లేకుండా భారతీయులందరూ ఘనంగా జరుపుకొనే జెండా పండుగను ఈసారి కూడా స్ఫూర్తిమంతంగా నిర్వహించుకుందామంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. క… Read More
షాకింగ్: ఏపీలో కరోనా విలయం, 7998 పాజిటివ్ కేసులు, 3 జిల్లాల్లో వెయ్యికి పైగా.. 61 మంది మృతిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు సంఖ్య 8 వేల వరకు చేరింది. గురు… Read More
దేశానికి రెండో రాజధానిగా విశాఖపట్నం.. వైసీపీ సాయిరెడ్డి సంచలన ప్రకటన.. జగన్ సంకల్పమంటూ..ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సెగ మళ్లీ పెరిగింది. వాతావరణం పరంగా విశాఖపట్నం సేఫ్ కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలోనే పాలన… Read More
యువరాజు పుట్టిన రోజు.!కేటీఆర్ కు ఊహించని బహుమతి అందించిన వీరాభిమాని.!హైదరాబాద్ : కొందరు రాజకీయ నాయకులు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. ఇక రాజకీయ నాయకులను అనుసరించే కార్యకర్తల అభిమ… Read More
దర్శకుడు ఆర్జీవీ ఆఫీసుపై దాడి.. జనసేన కార్యకర్తలేనని ఫిర్యాదు.. ‘పవర్ స్టార్’ వివాదంలో ట్విస్ట్..కొద్ది రోజులుగా తెలుగునాట సంచలనంగా మారిన 'పవర్ స్టార్' సినిమాపై వివాదంలో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆఫీసు… Read More
0 comments:
Post a Comment