అది అమేథీ నియోజకవర్గం... ప్రచారంలో బిజీగా ఉన్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. పురాబ్ ద్వారా గ్రామంలో ఆమె కాన్వాయ్ వెళుతోంది. ఒక్కసారిగా ఆ కాన్వాయ్ ఆగింది. స్మృతీ ఇరానీ అందులోనుంచి బయటకు దిగి పరుగులు తీసింది. ఇంతకీ ఆమె పరుగులు తీసింది ప్రచారం చేసుకోవడానికి కాదు... మరి ఎందుకు పరుగులు తీశారు..?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IZktTK
వీడియో వైరల్: అమేథీలో అగ్నిప్రమాదం... మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్మృతీ ఇరానీ
Related Posts:
తెలంగాణ బడ్జెట్ .. లక్షా 82 వేల 17 కోట్లుకాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వారి కుటుం… Read More
పుల్వామా దాడి: పాకిస్తాన్పై భారీ యాక్షన్కు భారత్ ప్లాన్?: రాజ్నాథ్ పెద్ద హింట్న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన భారత్ వరుసగా చర్యలు తీసుకుంటోది. రోజుకో షాక్ అన్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్… Read More
పుల్వామా దాడిని ఖండించిన చైనా .. యూఎన్ఎస్సీ సభ్య దేశాల ఒత్తిడితో మారిన వైఖరిఐక్యరాజ్యసమితి: డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన … Read More
కోరికలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం అందదుడా.ఎం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 కోరికలు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం అందదు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యమహర్షి ఇలా అన్… Read More
జనసేన టిక్కెట్ కోసం మాజీ మంత్రి బాలరాజు దరఖాస్తు, మీరూ పోటీ చేస్తారా.. చివరి తేది ఇదేఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే 170 బయో… Read More
0 comments:
Post a Comment