అది అమేథీ నియోజకవర్గం... ప్రచారంలో బిజీగా ఉన్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. పురాబ్ ద్వారా గ్రామంలో ఆమె కాన్వాయ్ వెళుతోంది. ఒక్కసారిగా ఆ కాన్వాయ్ ఆగింది. స్మృతీ ఇరానీ అందులోనుంచి బయటకు దిగి పరుగులు తీసింది. ఇంతకీ ఆమె పరుగులు తీసింది ప్రచారం చేసుకోవడానికి కాదు... మరి ఎందుకు పరుగులు తీశారు..?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IZktTK
వీడియో వైరల్: అమేథీలో అగ్నిప్రమాదం... మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్మృతీ ఇరానీ
Related Posts:
117 మంది మృతి: సౌతాఫ్రికాలో కొనసాగుతోన్న నిరసన ప్రదర్శనలుదక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను గత వారం జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకూ 117 మంది చనిపోయ… Read More
భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు, ఆర్ఎస్ఎస్లో చేరండి: రాహుల్ గాంధీన్యూఢిల్లీ: భయపడేవారు కాంగ్రెస్ పార్టీలో అవసరం లేదని, వారంతా ఆర్ఎస్ఎస్లో చేరాలని సూచించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. పిరికివారికి పార్టీలో స్థాన… Read More
పోలవరం పర్యటన: 19వ తేదీన సీఎం జగన్ రాకఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19వ తేదీ (సోమవారం) పోలవరం పర్యటనకు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక… Read More
ఏమీ నిద్ర నాయనా.. పెళ్లి కూతురు ఉన్న సోయే లేదు.. వీడియో వైరల్కరోనా వల్ల దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వివాహాలు వాయిదా పడ్డాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మొదలైంది. ఇటీవల ఉత్తర భార… Read More
వామ్మో.. మాస్క్ మూతికి కదా.. ఆ మంత్రి కాలుకి తగిలించాడు..కరోనా కాలంలో మాస్క్ కంపల్సరీ.. రకరకాల వేరియంట్స్ వస్తున్నాయని భయపెడుతున్నారు. ఇటు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. అయితే కొందరు మాత్రం పెద్దగా పట్టించుకో… Read More
0 comments:
Post a Comment