Thursday, July 15, 2021

వామ్మో.. మాస్క్ మూతికి కదా.. ఆ మంత్రి కాలుకి తగిలించాడు..

కరోనా కాలంలో మాస్క్ కంపల్సరీ.. రకరకాల వేరియంట్స్ వస్తున్నాయని భయపెడుతున్నారు. ఇటు శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. అయితే కొందరు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఉత్తరాఖండ్‌‌కి చెందిన ఒక మంత్రి కాలు వేలికి మాస్క్‌ ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి చెందిన మంత్రి స్వామి యతిశ్వరానంద్ తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rblb4v

0 comments:

Post a Comment